How To Create a Website

Mana Manthani web site కు విచ్చేస్తున్న Manthanites కి స్వాగతం సుస్వాగతం మరియు మరియు శుభాకాంక్షలు .. , No. 9246575261

మన మంథని లో ఎన్నికల పోలింగ్


 మన మంథని లో కొనసాగుతున్న M.L.A & MPఎన్నికల పోలింగ్..
తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు న్నికలు జరుగుతున్నాయి. ఏడో దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..
సాధారణ ఎన్నికల్లో భాగంగా మంథని నియోజకవర్గంలో పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వీరబ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. మొదట 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని నిర్ణయించిన భారత ఎన్నికల కమిషన్ తిరిగి 5గంటలకు పెంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.













0 comments:

Post a Comment

  • VIDEOS
  • PHOTOS
  • NEWS UPDATE